సత్య సాయి మందిరంలో 34.5 కిలోల బంగారం

వాటితోపాటు పట్టు వస్త్రాలు, గడియారాలు తదితర వస్తువులు ఉన్నట్లు కలెక్టరు తెలిపారు. మిగిలిన గదుల్లోని సంపదను మంగళవారం లెక్కిస్తామన్నారు. ట్రస్టు సభ్యులు పి.ఎన్భగవతి, ఇందులాల్షా, శ్రీనివాసన్, రత్నాకర్, ఎస్.వి.గిరి, చక్రవర్తి, బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్, ఆర్డీఓ ఈశ్వర్, ప్రత్యేకాధికారి వెంకటేశం, తదితరులు సంపద లెక్కింపులో పాల్గొన్నారు.
సత్యసాయి సేవా ట్రస్టు ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాల పరిశీలన వేగంగా జరుగుతోంది. 20వ తేదీ నాటికి వాటిని పూర్తిగా అధ్యయనం చేసి వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు పరిశీలనను వేగవంతం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల మేరకు వివరాలు అందించారా? లేదా? అని చూస్తున్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications