వైయస్ జగన్ ఖరీదైన భవనాలపై సిబిఐ కన్ను!

రెవెన్యూ, ఐటి, పరిశ్రమలు, గనుల శాఖల నుండి సిబీఐ రికార్టులు తెప్పిస్తోంది. జగన్ ఖరీదైన భవనాల నిర్మాణ వ్యయంపైనా సిబిఐ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జగన్ కంపెనీలు అయిన జగతి, ఇందిరా టెలివిజన్, భారతి కంపెనీలలోకి భారీగా పెట్టుబడులు రావడంతో సిబిఐ అధికారులు వాటిలోకి వచ్చిన పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఐదో రోజు సిబిఐ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అయితే తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నట్లుగా తెలుస్తోంది.
More From
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications