రామోజీరావును ఆడిపోసుకున్న జగన్ వర్గ ఎమ్మెల్యే

రూ.1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీరావు వ్యాపారాల్లో నిమేష్ కంపానీ రూ.2,500 కోట్లు ఎలా పెట్టుబడి పెట్టారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మతలబు వెనక విచారణకు రామోజీ ఎందుకు సిద్ధపడరన్నారు. వైఎస్ జగన్ విజయవంతమైన వ్యాపారవేత్త కాబట్టే ఆయన కంపెనీల్లో ఇతర సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైయస్ జగన్పై సిబిఐ ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన రామోజీరావుపై పడ్డారు.












Click it and Unblock the Notifications