అధిష్టానానికి మరో అవకాశం: టి-కాంగ్రెసు యోచన

అంతేకాకుండా ఈసారి మంత్రుల చేత నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలు సమర్పించడంతో పాటు కేంద్రానికి తెలంగాణ అంశంపై మరి కొద్ది రోజులు గడువు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గులాం నబీ ఆజాదుతో చర్చలు కేవలం తెలంగాణ సమస్యకు ఉన్న అడ్డంకులపై చర్చించడానికేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం ద్వారా ఆజాదుతో చర్చల వరకు రాజీనామాల నిర్ణయంపై అంతగా స్పందించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications