అధిష్టానానికి మరో అవకాశం: టి-కాంగ్రెసు యోచన

అంతేకాకుండా ఈసారి మంత్రుల చేత నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలు సమర్పించడంతో పాటు కేంద్రానికి తెలంగాణ అంశంపై మరి కొద్ది రోజులు గడువు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గులాం నబీ ఆజాదుతో చర్చలు కేవలం తెలంగాణ సమస్యకు ఉన్న అడ్డంకులపై చర్చించడానికేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం ద్వారా ఆజాదుతో చర్చల వరకు రాజీనామాల నిర్ణయంపై అంతగా స్పందించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications