కల్మాడీకి మతిమరుపు వ్యాధి: విచారణపై దెబ్బ?

కల్మాడీకి ఇటీవల లోక్నారాయణ్ జయప్రకాష్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. కల్మాడీకి డెమెన్షియా ప్రాథమిక స్థాయిలో ఉందని తీహార్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ఎన్ శర్మ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను కల్మాడీ కుటుంబ సభ్యులు జైలు అధికారులకు సమర్పించారు. ఆస్పత్రి నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని శర్మ చెప్పారు. కల్మాడీ గత నాలుగైదేళ్లగా ఆ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది హితేష్ జైన్ చెప్పారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications