ప్రధానిని మళ్లీ లాగిన రాజా, సాక్షిగా చిదంబరం

టెలికమ్ కంపెనీలకు వాటా కల్పించే విషయం ప్రధాని మన్మోహన్ సింగ్కు, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి తెలుసునని ఆయన సోమవారం అన్నారు. మీడియానే ఈ విషయంలో ఆయన తప్పు పట్టారు. ఆరు నెలలుగా జైలులో ఉన్న రాజా - తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ ముందు రాజా తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ తన వాదనలు వినిపించారు.
2జి స్పెక్ట్రమ్ అంశమంతా రాజకీయ క్రీడ అని, రాజాకు రక్షణ కల్పించాలని రాజా తరఫు న్యాయవాది అన్నారు. తన అధికారిక విధుల్లో భాగంగానే రాజా అన్ని పనులు చేశారని ఆయన వాదించారు. ఈ కేసులో జీరో నష్టం ఉందని పార్లమెంటు ప్రజలకు తెలిపిందని, దానిపై భారత ప్రభుత్వం ఓ వైఖరి తీసుకుందని, అందుకని రాజాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications