రామోజీరావుపై వైయస్ జగన్ సాక్షి డైలీ అటాక్

జగన్ను రాజకీయంగా, మీడియాపరంగా తుడిచివేయడానికి ఇదే మహత్తర అవకాశం అన్నట్లుగా ఎల్లో మీడియా చెలరేగిపోతోందని విమర్శించింది. అసలు చంద్రబాబుకు, ఆయన తోకపత్రికకు, తెలుగుదేశం హైకమాండ్ లాంటి రామోజీకి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి, వీరికి తోడుగా ఈ మండలిలో చేరిన టీవీ -9కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో ఈక్విటీ గురించి కేసులు దాఖలు చేసిన శంకర్రావు గాని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రన్నాయుడు గాని, వారికి మద్దతుగా పత్రికల్లో రాస్తున్న రామోజీ, తోకపత్రక యజమాని గాని ఎంత పరిశుద్ధమైన చరిత్ర గల వ్యక్తులో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించింది. వీరిలో ఏ ఒక్కరైనా తమ అస్తులు, సంపదలకు సంబంధించి సిబిఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని సాక్షి దినపత్రిక అడిగింది. వారు ఎలాగూ ఆ పని చేయలేరని, వేరెవ్వరైనా సిబిఐ విచారణ జరిపించగలిగితే, ముందుగానే చేతులెత్తి తమకు తాముగా జైల్లో కూర్చోవడం తప్ప మార్గాంతరం లేని అవినీతి సమ్రాట్టులు వీరంతా అని సాక్షి వ్యాఖ్యానించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications