యడ్యూరప్ప తర్వాత రెడ్డి బ్రదర్స్పైనే వేటు

పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి బిజెపి రాష్ట్ర శాఖ కట్టుబడుతుందని శ్రీరాములు చెప్పారు. పదవి నుంచి దిగిపోవాలనే బిజెపి అధిష్టానం ఆదేశమే తుది నిర్ణయమని ఆయన అన్నారు. కర్ణాటకలో తమకు మైనింగ్ లేదని చెప్పినప్పటికీ రెడ్డి సోదరులు బళ్లారిలో ఆ పని చేస్తున్నారని లోకాయుక్త అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రెడ్డి బ్రదర్స్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఖనిజ తవ్వకాలు జరుపుతోంది. వీరు మంత్రివర్గంలో కొనసాగడం సరైంది కాదని లోకాయుక్త అన్నారు.
More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications