హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రామలింగ రాజు బెయిల్ పిటిషన్ దాఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం చిక్కింది. జులై 31వ తేదీలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైదరాబాదులోని నాంపల్లి కోర్టును ఆదేశించింది. అయితే, దర్యాప్తు పూర్తి కాలేదు. ఈ కేసులో ఇప్పటి వరకు నాంపల్లి కోర్టు 118 మంది సాక్షులను విచారించింది.

సత్యం కుంభకోణం కేసులో కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, ఇందుకు మరింత గడువు కావాలని నాంపల్లి కోర్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. గడువు ఇవ్వాలని కోరింది. సిఐడి, సిబిఐ అధికారులను ఈ కేసులో విచారించాల్సి ఉందని నాంపల్లి కోర్టు తెలిపింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Satyam ramalinga raju filed bail petition in Hyderabad Nampally special court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X