సత్యం రామలింగ రాజు బెయిల్ పిటిషన్ దాఖలు
సత్యం కుంభకోణం కేసులో కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, ఇందుకు మరింత గడువు కావాలని నాంపల్లి కోర్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. గడువు ఇవ్వాలని కోరింది. సిఐడి, సిబిఐ అధికారులను ఈ కేసులో విచారించాల్సి ఉందని నాంపల్లి కోర్టు తెలిపింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
satyam scam ramalinga raju nampally court supreme court bail petition hyderabad రామలింగరాజు నాంపల్లి కోర్టు సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ హైదరాబాద్
English summary
Satyam ramalinga raju filed bail petition in Hyderabad Nampally special court today.
Story first published: Monday, August 1, 2011, 12:57 [IST]