సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు మరో నోటీసు?

వాటిని తీసుకున్న ప్రభుత్వం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నరసింహమూర్తి ద్వారా పరిశీలన చేయించింది. ప్రభుత్వం అడిగిన విధంగా ట్రస్టు వివరణ లేదని సీఏ వివరించారు. దాతల పేర్లు, వారి చిరునామాలు, దేశ విదేశాల్లో అనుబంధ సంస్థలు ఇతర వివరాలు లేవని పేర్కొన్నారు. అంతేగాక ట్రస్టు అనుబంధ సంస్థలు 154 దేశాల్లో ఉండగా ప్రభుత్వానికి పంపిన ఫైళ్లలో కేవలం పది సంస్థల వివరాలు మాత్రమే పుస్తకాల రూపంలో అందజేశారన్నారు.
లోపాలన్నింటినీ గుర్తించిన సీఏ మూర్తి - కొంత సమాచారమే ఇచ్చారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వివరించారు. ఈ నివేదికను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి ముఖ్యమంత్రికి అందజేశారు. నివేదిక పరిశీలించిన సీఎం ఇంతకు ముందు అధికారులు అడిగిన వివరాలన్నింటినీ పూర్తిగా ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవసరమైన సమాచారం అడుగుతూ మరో నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications