ఆజాద్! నాటకాలు వద్దు: కె కేశవరావు గుస్సా

మాట్లాడిందే మాట్లాడటం వల్ల లాభం లేదని తాము సోనియాకు తేల్చి చెబుతామని అన్నారు. 6వ తేదిలోగా రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని జెఏసి డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వాళ్లు తమకు బాసులు కాదన్నారు. వారి చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు సంక్లిష్ట అంశాలపై చర్చకు పట్టుబట్టి ఓటింగుకు కోరినప్పుడు పార్లమెంటుకు వెళ్లే అంశాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తాము రాజీనామా చేసింది ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే కాని కూల్చడానికి కాదన్నారు. రాజీనామాలు ఆమోదించాలని సభాపతిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తమకు వ్యతిరేకత లేదన్నారు. కొన్ని ప్రచార సాధనాలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన కుమారుడితో సమానమని అన్నారు. 14ఎఫ్ పై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గానీ ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications