మా తెలుగు తల్లి పాట గొడవ: హరీష్పై ఫైర్

తెలుగు తల్లి విగ్రహాన్ని అవమానించిన హరీష్ రావు ఇప్పుడు మా తెలుగు తల్లి పాటపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యాఖ్యలు చేసిన హరీష్ రావుకు మద్దతుగా ఉపాధ్యాయులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారని, ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని ఆయన అన్నారు. తాము తలుచుకుంటే లక్షలాది మంది విద్యార్థులతో తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ను పునాదులు కదలిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు విశాఖపట్నంలో చెవిలో పూవులు పెట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.












Click it and Unblock the Notifications