చచ్చి బతికి మళ్లీ చచ్చాడు: ఓ ఆసుపత్రి నిర్వాకం!

దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మొదటసారి వచ్చినప్పుడు వైద్యం చేయకుండా మృతి చెందినట్లు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వైద్యం ఆలస్యమయి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులకు మద్దతుగా ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాజారెడ్డిలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే బాధితుల తరఫున ఆసుపత్రి వర్గాలతో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని కల్పించు కోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది.
More From
-
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications