తెలంగాణ: గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ రోశయ్య

దీనికి స్పందించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుత్తా తనపై దారుణమైన నిందలు వేస్తున్నారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పాసు చేయించలేనని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి స్పష్టం చేశానని ఆయన అన్నారు. గుత్తా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాని కోరారు. తనకు కుట్రలు, కుతంత్రాలు చేసే తెలివి లేదని అన్నారు. చిదంబరం స్థాయిని ప్రశ్నించే స్థాయి తనకు లేదని అయితే తనపై అవాస్తవ అభాండాలు వేయొద్దని కోరారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications