తెలంగాణ: గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ రోశయ్య

దీనికి స్పందించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గుత్తా తనపై దారుణమైన నిందలు వేస్తున్నారని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పాసు చేయించలేనని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి స్పష్టం చేశానని ఆయన అన్నారు. గుత్తా విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాని కోరారు. తనకు కుట్రలు, కుతంత్రాలు చేసే తెలివి లేదని అన్నారు. చిదంబరం స్థాయిని ప్రశ్నించే స్థాయి తనకు లేదని అయితే తనపై అవాస్తవ అభాండాలు వేయొద్దని కోరారు.












Click it and Unblock the Notifications