నెట్ దుర్వినియోగంలో భారత్ నెంబర్ వన్!

మన దేశంలో 59 శాతం మంది, సింగపూర్లో 53 శాతం మంది, మధ్య ప్రాచ్య దేశాల్లో 37 శాతం మంది ఆఫీసు పనుల్లో వ్యక్తిగత పనుల కోసం అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారంట. అయితే ప్రధానంగా వారు షేర్ల వ్యాపారం కోసం, ఆన్లైన్ షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట. వారానికి పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల వరకు షేర్ల వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నామని 32 శాతం మంది చెప్పగా, 11 గంటల వరకు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నామని చెప్పిన వారు 29 శాతం మంది ఉన్నారట. ఆ తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారంట.
అయితే ఉద్యోగుల ఇంటర్నెట్ వాడకంపై నిఘా పెడతామని సింగపూర్ మేనేజర్లు 77 శాతం, మద్య ప్రాఛ్య దేశాల్లో 49 శాతం మంది, భారత్లో 62 శాతం మంది చెప్పడం విశేషం. మధ్య ప్రాచ్య దేశాల కన్నా మన దేశంలో చాలా నిఘా ఉన్నప్పటికీ ఇంటర్నెట్ను వ్యక్తిగత పనుల కోసం వాడటం ఎక్కువగానే ఉందన్నమాట.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications