తమిళనాడు గవర్నర్గా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య?

ఉత్తరాఖండ్ గవర్నర్ మార్గెట్ ఆల్వాను రాజస్థాన్కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. ప్రభారావు మృతితో రాజస్థాన్ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే ఈ నియామకాలు జరుగుతాయని అంటున్నారు. శివరాజ్ పాటిల్ పంజాబ్ గవర్నరుగా కొనసాగే అవకాశాలున్నాయి. రామేశ్వర్ ఠాకూర్ పదవీకాలం ముగుస్తుండడంతో మధ్యప్రదేశ్కు కొత్త గవర్నర్ను నియమిస్తారు. నిజానికి, గవర్నరు పదవి అప్పగించడానికి ముందు రోశయ్యకు కాంగ్రెసులో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications