ఏడో అంతస్థు ఫ్లాట్ నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మహిళా టెక్కీ మృతికి సంబంధించిన ఇతర వివరాలు చెప్పగలమని పోలీసులు అంటున్నారు. ద్వారకలోని అగ్రసేన్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుర్గావ్లోని కార్యాలయానికి సాక్షి వెళ్లి వస్తుండేది. ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి కలుపుగోలుగా ఉండేదని, ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదని ఇరుగుపొరుగువారు అంటున్నారు.












Click it and Unblock the Notifications