తెలంగాణకు అన్యాయం జరగదు: సబితా ఇంద్రారెడ్డి

కాగా శనివారం జరిగే ఎస్సై పరీక్షల కోసం బిహెచ్ఇఎల్లో భారీగా భద్రతా దళాలను దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలీసును రక్షణగా ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా పరీక్షలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ డిఐజి ఎస్.కె.జైన్ కరీంనగర్ జిల్లాలో చెప్పారు. 8 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రం పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications