ఇద్దరినే బలి చేయాలని చూస్తున్నారు: అంబటి రాంబాబు

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు అమీర్పేట భూవ్యవహారంలో క్లీన్ చిట్ ఇవ్వడం చాలా దురదృష్టకరం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి భజన చేస్తే ఎవరికైనా క్లీన్ చిట్ ఇస్తారని ఆరోపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూమికి భారం అని అన్నారు. మంత్రి పదవుల కోసమే వారు సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి భజన చేస్తున్నారని అన్నారు. వారికి దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications