ఎలుకను పడుతారు: సిబిఐ విచారణపై అంబటి రాంబాబు

సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ కాంగ్రెసు అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్పై సిబిఐ విచారణను ఎందుకు అహ్వానిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ పాలన పవిత్రంగా సాగిందని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై అనైతిక దాడులకు దిగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్పై కక్ష గట్టిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications