మధుకోడాపై పెట్టిన కేసులే వైయస్ జగన్పైన

హైదరాబాదులోని లోటస్పాండులో గల వైయస్ జగన్ నివాసంలో సోదాలు చేస్తున్నప్పుడు జగన్ సతీమణి భారతి, వైయస్సార్ అల్లుడు అనిల్ కుమార్ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్ తల్లి వైయస్ విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. వైయస్ జగన్ మాత్రం కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర సాగించారు. సిబిఐ దాడులు కుట్రలో భాగమేనని ఆయన తన ఓదార్పు యాత్ర ప్రసంగంలో విమర్శించారు. సాక్షి కార్యాలయంలో ఇందిరా టెలివిజన్కు చెందిన మూడు జాతీయ బ్యాంకులకు చెందిన 300 పేజీల బ్యాంకు లావాదేవీల 300 పేజీల డాక్యుమెంట్లు సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బెంగళూర్లోని జగన్ నివాసంపై కూడా సిబిఐ అధికారులు సోదాలు చేశారు. ముంబై, కోల్కత్తా, హైదరాబాదు, చెన్నై, రాజ్కోట్, ఢిల్లీ, బెంగుళూర్ల్లోని పలు కార్యాలయాలపై సిబిఐ సోదాలు చేసింది. జగన్కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఆడిటింగ్ సంస్థకు అధిపతి. విజయసాయిరెడ్డిపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అధికారులు ప్రభుత్వాధికారులు బిపి ఆచార్య, పార్థసారథి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల జాబితాను సిబిఐ అధికారులు సిద్ధం చేశారు. రేపు (శుక్రవారం) కూడా సిబిఐ దాడులు నిర్వహించే అవకాశం ఉంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications