వైయస్ జగన్ లేకుండా ఇంట్లో సిబిఐ సోదాలా: జూపూడి

వైయస్ జగన్ ప్రజల మధ్య ఓదార్పు యాత్రలో ఉండగా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసులో ఉండి ఉంటే రాజాలాగా బతికేవారని ఆయన అన్నారు. తనకు అడ్డొచ్చినవారిని సహించలేని స్థితిలో కాంగ్రెసు ఉందని, అన్నా హజారే గానీ జగన్ గానీ ఎవరైనా సరే కాంగ్రెసు సహించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్పై కక్ష తీర్చుకుంటున్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే అలా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముప్పయి ఏళ్ల పాటు కాంగ్రెసుకు సేవలు చేసిన వైయస్ కుటుంబానికి దీనస్థితిని కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు గుండాగిరి, దౌర్జన్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications