తెరాస నేత పోచారం శ్రీనివాస రెడ్డి అరెస్టు, ఉద్రిక్తం

గృహ నిర్బంధంలో ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి తనను విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కిరోసిన్ డబ్బా పట్టుకుని బెదిరించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్కు తరలించారు. పోచారం శ్రీనివాస రెడ్డి అరెస్టును తెలంగాణ జెఎసి నాయకులు ఖండించారు. ఆయనను విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచారం శ్రీనివాస రెడ్డిని విడుదల చేయాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications