బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో విభేదించిన ఇంద్రసేనా

తెరచాటు వ్యవహారాలతో తమకు సంబంధం లేదన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెరవెనుక వ్యవహారాలు జరుగుతుంటే మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మార్ కేసులో 2005 నుంచి మాత్రమే విచారణ జరపాలన్న నిర్ణయం సిబిఐ విశ్వసనీయతపై చర్చకు తావిస్తోందన్నారు. ఎమ్మార్ సంస్థ పుట్టిన నాటి నుండి విచారణ జరిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications