వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీలో 24 మంది వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Nagi Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దాడులు, సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు నేపథ్యంలో వైయస్సార్సీ పార్టీ కార్యాలయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు పలువురు భేటీ అయ్యారు. ఈ భేటీకి 24 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంటు సభ్యుడు, మరో ముగ్గురు శాసనమండలి సభ్యులు హాజరు అయ్యారు.

పిల్లి సుభాష్ చంద్రబోసు, గుర్నాథ్ రెడ్డి, బాబూరావు, చెన్నకేశవరెడ్డి, శివప్రసాద్ రడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శేషారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అమరనాథ్ రెడ్డి, ఆళ్లనాని, ప్రసాద రాజు, సుచరిత, కుంజా సత్యవతి, కొండా సురేఖ, పూతలపట్టు రవి, జయసుధ, ధర్మాన కృష్ణదాసు, శోభానాగిరెడ్డి, శ్రీనివాసులు, కొర్ల భారతి, కాపు రామచంద్రారెడ్డి, బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Konda Surekha, Chennakeshava Reddy, Balineni Srinivas Reddy etc were participated in Jagan camp meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X