వైయస్ జగన్ ఐటి చెల్లింపులపై సిబిఐ ఆరా

తాజాగా సిబిఐ వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్కు, కార్మైల్ ఏషియాకు నోటీసులు జారీ చేసింది. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను, హార్డ్ డిస్క్లను మరో వైపు దిల్కుషా అతిథి గృహంలో సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు. బెంగుళూర్లోని సంస్థల చైర్మెన్కు, సిఇవోలకు ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. వారి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్లు తెప్పించుకుంటోంది. ప్రభుత్వ శాఖల నుంచి కూడా ముఖ్యమైన దస్తావేజులను సిబిఐ అధికారులు తెప్పించుకుంటున్నారు. బుధవారం సిబిఐ కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా సిబిఐ నివేదికలు తెప్పించుకుంటోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు వ్యవహరంలో కూడా పూర్తి పరిశీలన జరుపుతోంది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications