అన్నా ఎఫెక్ట్, ప్రధాని నుంచి పట్టాకు ఐఐటి విద్యార్థి నో

శశి శేఖర్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఎంటెక్ పట్టాను స్వీకరించబోనని ప్రకటించాడు. పటిష్టమైన లోక్పాల్ బిల్లుకు అంగీకరించకపోవడం వల్లనే తాను ప్రధాని చేతుల మీదుగా పట్టా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ విద్యార్థి చెప్పాడు. జన్ లోక్పాల్ బిల్లును సమర్థించేవారి చేతుల మీదుగా పట్టాను తీసుకుంటానని అతను చెప్పాడు.
చంద్ర కుమార్ పటేల్ అనే ఎలక్ట్రానిక్స్ ఎంటెక్ విద్యార్థి స్నాతకోత్సవంలో అన్నా హజారే ధరించినటువంటి గాంధీ టోపీ ధరిస్తానని చెప్పాడు. సంప్రదాయబద్దమైన స్నాతకోత్సవ టోపీని కాదని తాను ఆ టోపీని ధరిస్తానని అతను చెప్పాడు. హజారేకు మద్దతుగా ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థుల కొందరు దీక్ష కూడా చేస్తున్నారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications