అన్నా ఎఫెక్ట్, ప్రధాని నుంచి పట్టాకు ఐఐటి విద్యార్థి నో

శశి శేఖర్ అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఎంటెక్ పట్టాను స్వీకరించబోనని ప్రకటించాడు. పటిష్టమైన లోక్పాల్ బిల్లుకు అంగీకరించకపోవడం వల్లనే తాను ప్రధాని చేతుల మీదుగా పట్టా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ విద్యార్థి చెప్పాడు. జన్ లోక్పాల్ బిల్లును సమర్థించేవారి చేతుల మీదుగా పట్టాను తీసుకుంటానని అతను చెప్పాడు.
చంద్ర కుమార్ పటేల్ అనే ఎలక్ట్రానిక్స్ ఎంటెక్ విద్యార్థి స్నాతకోత్సవంలో అన్నా హజారే ధరించినటువంటి గాంధీ టోపీ ధరిస్తానని చెప్పాడు. సంప్రదాయబద్దమైన స్నాతకోత్సవ టోపీని కాదని తాను ఆ టోపీని ధరిస్తానని అతను చెప్పాడు. హజారేకు మద్దతుగా ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థుల కొందరు దీక్ష కూడా చేస్తున్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications