ఎమ్మార్ కేసు, అంబటి రాంబాబూ ఇరుక్కుంటారా?

ఎమ్మార్ నివేదిక ప్రకారం - మురళీకృష్ణ చదరవు గజానికి కేవలం ఐదు వేల రూపాయలచొప్పున 1,113 చదరపు గజాల స్థలం పొందాడు. నిజానికి దాని మార్కెట్ విలువ చదరపు గజానికి 40 వేల రూపాయలకు పైగానే ఉంటుంది. అయితే ఈ విషయం తనకేమీ తెలియదని అంబటి రాంబాబు అంటున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. ఆ ఒప్పందం 2009 మార్చి 30వ తేదీననే జరిగిందని ఆయన చెబుతున్నారట. చాలా మంది పెద్దలు ఎమ్మార్లో చౌక ధరలకు స్థలాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications