30 కోట్లకు జగన్ ఎమ్మెల్యేలను కొన్నాడు: బొత్స

ఉప ఎన్నికల్లో జగన్ వర్గం శానసభ్యులు విజయం సాధించలేరని, ఒక్కరు గెలిచినా అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. అవినీతే ఉప ఎన్నికల్లో తమ ఎజెండా అని ఆయన చెప్పారు. ఆరోపణలు వస్తే నిజాయితీని నిరూపించుకోవాల్సిన వైయస్ జగన్ స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో తెలియదని ఆయన అన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని వైయస్ జగన్ చూస్తున్నారని, అధికార కాంక్షే జగన్ ఎజెండా అని ఆయన విరుచుకుపడ్డారు. జగన్ను వెనకేసుకొచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన వెంటే తిరగాలని బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయించుకున్నానని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ దమ్ముందా అని ఆయన అన్నారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications