30 కోట్లకు జగన్ ఎమ్మెల్యేలను కొన్నాడు: బొత్స

ఉప ఎన్నికల్లో జగన్ వర్గం శానసభ్యులు విజయం సాధించలేరని, ఒక్కరు గెలిచినా అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. అవినీతే ఉప ఎన్నికల్లో తమ ఎజెండా అని ఆయన చెప్పారు. ఆరోపణలు వస్తే నిజాయితీని నిరూపించుకోవాల్సిన వైయస్ జగన్ స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో తెలియదని ఆయన అన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని వైయస్ జగన్ చూస్తున్నారని, అధికార కాంక్షే జగన్ ఎజెండా అని ఆయన విరుచుకుపడ్డారు. జగన్ను వెనకేసుకొచ్చిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన వెంటే తిరగాలని బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయించుకున్నానని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ దమ్ముందా అని ఆయన అన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications