తెలంగాణ ఎంపిల్లో చీలిక, లోకసభకు హాజరైన ముగ్గురు

అయితే మిగిలిన ఎంపీలు మాత్రం హాజరు కాలేదు. లోకసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావులు హాజరు కాలేదు. అయితే 14 ఎఫ్పై కేంద్రం వెనక్కి తగ్గి రద్దు చేసినందు వల్లే హాజరయ్యారనేది పలువురి భావన. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు తమ విధులకు హాజరవుతున్నారు. కాగా తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్కు టి-ఎంపీలు లేఖ రాశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications