జయలలితతో కయ్యానికి వెళ్లడం లేదు: రోశయ్య

సెప్టెంబర్ 2వ తేదీన రోశయ్య తమిళనాడు గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే తాను జన్మించానని రోశయ్య అన్నారు. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య తమిళనాడు గవర్నర్గా నియమితులయ్యారు.
తమిళనాడు గవర్నర్గా నియమితులైన రోశయ్యను తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అభినందించారు. ఆయన రోశయ్య నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి తనకు రోశయ్యతో సాన్నిహిత్యం ఉందని, రోశయ్య మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. చిరంజీవితో పాటు పలువురు రోశయ్యను అభినందించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications