కాంగ్రెసు ప్రభుత్వం వైయస్ పుణ్యమే: పిల్లి సుభాష్

సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పట్టారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన విమర్శించారు. వైయస్ను తమ నాయకుడిగా చెప్పుకుంటున్న కాంగ్రెసు నాయకులు సిబిఐ ఎఫ్ఐఆర్పై కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఎవరు కించపరుస్తున్నారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ వల్లనే కాంగ్రెసు పార్టీకి 150 సీట్లు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విశ్వేశ్వర రావు అన్నారు. వైయస్కు సహాయం అందించే మంచి నాయకులు ఉండి ఉంటే మిగతా సీట్లు కూడా కాంగ్రెసుకు వచ్చి ఉండేవని ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేయడం వల్లనే మిగతా సీట్లు ఓడిపోయామని ఆయన అన్నారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications