అన్నాహజారే బృందానికి కేంద్రం షాక్ మీద షాక్

14వ తేది లోగా సమాధానం చెప్పాలని ప్రశాంత్ భూషణ్ను రాజ్య సభ సెక్రటరియేట్ కోరింది. ఎంపీలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎంపీ మహ్మద్ అబీబ్ ఇచ్చిన నోటీసు ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి. అన్నా బృందంలోని కేజ్రీవాల్కు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపించింది. కాగా కేంద్రం అవినీతిపై అన్నాకు సహకరించిన అందరిపై ఒక్కొక్కరిగా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాగా గతంలో విదేశాల్లోని నల్లడబ్బు వెనక్కి రప్పించాలని ఉద్యమించిన బాబా రామ్దేవ్ ఆస్తుల పైనా ఈడి దర్యాఫ్తుకు సిద్ధపడిన విషయం తెలిసిందే.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications