సాగర్ వరద ఉధృతి: పులిచింతలకు భారీ వరద

ప్రకాశం బ్యారేజి వద్ద కూడా నీటి వరద పెరుగుతుండటంతో 70 గేట్లు ఎత్తి 1.54 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత నీటి మట్టం 12.5 అడుగులుగా ఉంది. కృష్ణా జిల్లాలోనూ నీటి ఉధృతి కారణంగా పలు గ్రామాలు నీటిలో మునిగి పోయాయి. తొట్లవల్లూరు, లంగ గ్రామాలు జలదిగ్బంధంలో మునిగాయి. వందల ఎకరాల పంట సైతం నీట మునిగింది. నాగార్జున సాగర్కు భారీ వరద నీరు వచ్చి చేరటంతో మూడు రోజుల క్రితమే మంత్రులు నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications