వరంగల్లో విద్యార్థుల అరెస్టుపై ఉద్రిక్తత

ఇతర పోలీసు స్టేషన్కు విద్యార్థులను తరలించడం పట్ల కోర్టు సైతం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్లోనే ఉంచకుండా ఇతర పోలీసు స్టేషన్లకు ఎందుకు తీసుకు వెళ్లారంటూ పోలీసులను ప్రశ్నించింది. కాగా బుధవారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి పలువురు కాకతీయ విద్యార్థులు చొచ్చుకెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు అనుకూలంగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications