బ్రాహ్మణిలో సిఎంకు పాలు ఉందా: దాడి అనుమానం

బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం విషయంలో యాజమాన్యం పాల్పడిన అవినీతి, అక్రమాలు ప్రభుత్వాన్ని మోసగించి బ్యాంకు నుంచి రుణం పొందిన విషయాలను కూడా సీబీఐ విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసి నిలబెట్టుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ తీరు సభ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవాన్ని స్పష్టం చేస్తోందన్నారు. తక్షణం బ్రహ్మణి కేటాయింపులను రద్దుచేసి గ్లోబల్ టెండర్లు పిలిచి స్టీల్ ప్లాంట్, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications