టిడిపి, కాంగ్రెసులను తాకిన తెలంగాణ సమ్మె సెగ

కాంగ్రెసు నాయకులు మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కున్నారు. ఉద్యోగులకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథాన్ని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణవాదులు నిలదీశారు. అటు కాంగ్రెసు అధిష్టానం చర్చల పేరుతో తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తుంటే, ఇటు తెలంగాణవాదుల నుంచి కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగావాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేని వాతావరణం ఏర్పడింది. రాజీనామాలు చేయాల్సిందేనని తెలంగాణవాదులు కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెడుతున్నారు.
సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము రాజీనామా చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొండా సురేఖ, కుంజా సత్యవతి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ స్థితిలో తెరాస కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకులపై ఎదురుదాడికి దిగుతోంది. సకల జనుల సమ్మె మొదటి రోజే దాని తీవ్రతను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చవిచూశారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక వారు సతమవుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications