తెలంగాణ రైతులపై ముఖ్యమంత్రి కుట్ర: హరీష్ రావు

సీమాంధ్రలోని ఒక్క పరిశ్రమకు కూడా విద్యుత్తు కోత విధించడం లేదని, తెలంగాణలో మాత్రం ఆరు గంటలు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని రైతులకు ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఇళ్లలో విద్యుత్ లేకపోయినా ఫరవాలేదు గానీ వ్యవసాయానికి కావాలని ఆయన అన్నారు. తెలంగాణలోని పంటలు ఎండిపోతున్నా తెలంగాణ మంత్రులు పదవుల్లో ఎలా కొనసాగుతున్నారని, ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఒక్క ఎకరం పంట ఎండిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో నిండా నీళ్లు ఉన్నా జలవిద్యుదుత్పత్తి జరపడం లేదని, జల విద్యుదుత్పత్తికి కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్తు కోత ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని, విద్యుత్తు సౌధను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications