గ్యాస్ ఇవ్వొద్దని జైపాల్ రెడ్డికి చెప్పొచ్చారు: ముఖ్యమంత్రి

తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇది వరకే చెప్పిందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ఆర్టీసికి ఎంతో నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఏదైనా చేస్తే ప్రజలకు మేలు కలగాలని, అన్యాయం చేస్తున్నవారిని ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడు నెలల క్రితమే అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు 15 రోజుల క్రితమే 80 క్వింటాళ్ల విత్తనాలు పంపామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో ఆయన చెప్పారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications