సకల జనుల సమ్మెకాదు, సకల కష్టాల సమ్మె: లగడపాటి

ప్రభుత్వం సహనం, శాంతితో వ్యవహరిస్తోందని, భావోద్వేగాల సమస్య కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. త్వరలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్ రోకో వల్ల సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఏమీ లేదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్టానానిదేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని ఆయన గుంటూరులో శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో అన్నారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications