పరిటాల రవిని చంపించింది వైయస్సారే: చంద్రబాబు

గాలిని పెంచి పోషించిన ఘనత వైయస్దే అన్నారు. గిరిజన దేవత సుంకులమ్మ ఆలయాన్ని కూల్చిన పాపంతోనే గాలి జనార్ధన్ రెడ్డి జైలు పాలయ్యారని విమర్శించారు. గాలి అరెస్టు వెనుక తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం ఉందన్నారు. వైయస్ అండతో గాలి చెలరేగి పోయారని విమర్శించారు. ఆంధ్రా గనులు కూలగొట్టి కర్నాటకలో కోట్లు కూడబెట్టారన్నారు. వైయస్, గాలి కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. టిడిపిని భూస్థాపితం చేస్తానన్న గాలి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎవరూ భూస్థాపితం చేయలేరన్నారు.
రాష్ట్రంలోని ఇనుప ఖనిజాన్ని నిలువునా దోచుకున్నారన్నారు. సిబిఐ విచారణతో ఇప్పుడు అందరి బండారం బయట పడుతోందన్నారు. వైయస్ పెంచిపోషించిన దొంగల్లో గాలి ఒకరన్నారు. అవినీతి సొమ్ముతో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారని ద్వజమెత్తారు. ఓబుళాపురం మైనింగ్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. కాగా అంతకుముందు చంద్రబాబు అనంతలో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓబుళాపురం గనులలో ఏరియల్ సర్వే చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications