హైదరాబాదును వదిలే ప్రసక్తే లేదు: టిజి వెంకటేష్
తాము సమైక్యంధ్రకే మద్దతిస్తున్నామని, కర్నూలును రెండో రాజధానిగా చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చేసే ముందు తమ ప్రాంత ప్రజల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. తమ ప్రాంతానికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాయలసీమ ఇప్పటికే ముక్కలయిందని, ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరు చేస్తామనడం సరి కాదని ఆయన అన్నారు.
Comments
English summary
Minister from Rayalaseema said that they will not leave Hyderabad.
Story first published: Wednesday, September 28, 2011, 18:34 [IST]