దయానిధి మారన్ ఆస్తుల పై సీబీఐ సోదాలు..!!

ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ ఒప్పందం కేసులో దయనిధి మారన్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దయానిధి మారన్ 2004 - 2007 మధ్య టెలికా మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మ్యాక్స్ గ్రూపుకు చెందిన టీ.ఆనంత కృష్ణన్, రాల్ఫ్ మార్షల్ పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.












Click it and Unblock the Notifications