వైయస్ జగన్ ధర్నాకు ముగ్గురు ఎమ్మెల్యేలే

బద్వేలు శానససభ్యురాలు కమలమ్మ కడప, పులివెందుల ఉప ఎన్నికలకు ముందే వైయస్ జగన్కు దూరమయ్యారు. కాగా, మాజీ శానససభ్యులు రఘురామిరెడ్డి, గోవింద రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, రాజమల్లు ప్రసాద్ రెడ్ిడ, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ మునయ్య, డిసిసివి చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వైయస్ జగన్ ధర్నాకు కూర్చుకున్నారు. కరెంట్ కోతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ జగన్ ఆరోపించారు. కాంగ్రెసు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ సోదరుడు ధర్నాలో పాల్గొన్నారు.
More From
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications