స్పీకర్ మాకు నీతులు చెప్పొద్దు: నాగం జనార్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తప్పుడు కేసులతో ఉద్యమాన్ని అణచలేరన్నారు. ఉద్యోగులపై, నేతలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో ఉద్యమం మరింత ఉధృతంగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి అగ్గితో తలగోక్కుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు సకల జనుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలన్నారు. లేదంటే మా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications