స్కూళ్లు తెరిపించండి: సిఎంకు పేరెంట్స్ కమిటీ విజ్ఞప్తి

ఇప్పటికే ఉద్యమం కోసం తల్లిదండ్రులు నెల రోజుల అమూల్యమైన కాలాన్ని త్యాగం చేశారని ఇంకెన్ని రోజులు త్యాగం చేయమన్నా తాము సిద్ధమని కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దన్నారు. ఈ నెల 15న జెఏసి నేతలు తీసుకునే నిర్ణయం అనంతరం బంద్ నుండి స్కూళ్లను మినహాయిస్తే హర్షిస్తామని లేకుంటే తామంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని హెచ్చరించారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications