సోనియాపై పిటిషన్లు వేసిన తెలంగాణ న్యాయవాదులు

2009 డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి వెనక్కి తగ్గడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. సోనియా నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. డిసింబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేయడం వల్ల మనస్తాపానికి గురై తెలంగాణలో 600 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు సోనియా గాంధీయే కారణమని వారన్నారు.












Click it and Unblock the Notifications