సోనియాపై పిటిషన్లు వేసిన తెలంగాణ న్యాయవాదులు

2009 డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి వెనక్కి తగ్గడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. సోనియా నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. డిసింబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేయడం వల్ల మనస్తాపానికి గురై తెలంగాణలో 600 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు సోనియా గాంధీయే కారణమని వారన్నారు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications