పార్టీ నేతలకు బొత్స హుకుం, తమతోనే చెప్పాలని సూచన
ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ఉద్యమాలు చేయవద్దనేది పార్టీ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. సున్నితమైన తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, అందుకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమ్మె విరమించడం వల్ల తెలంగాణ వాదం వెనక్కి పోయిందని, ఓడిపోయిందని అనుకుంటే పొరపాటని, అలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. పట్టుదలను, ఐక్యతను చాటి చెప్పేందుకు, మనోభావాలను వ్యక్తం చేయడానికి సమ్మెను వాడుకోవాలే తప్ప సమ్మెతో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు.
Comments
botsa satyanarayana pcc president telangana seemandhra hyderabad బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ సీమాంధ్ర హైదరాబాద్
English summary
PCC President Botsa Satyanarayana ordered party leaders not work with other parties.
Story first published: Wednesday, October 19, 2011, 8:03 [IST]