జానారెడ్డి ఇంటి నిండా కార్లు, కోట్ల రూపాయలు: గోనె

తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ యుపిఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాము మద్దతిస్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే అన్నారు. కాగా జానారెడ్డిపై సొంత పార్టీ నేతలు కూడా ఇటీవల విమర్శలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications