వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్కు రాయపాటి సలహా, కెసిఆర్పై విమర్శ
సకల జనుల సమ్మె కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి బలం పెంచుకోవడానికి మాత్రమేనని ఆయన ఆరోపించారు. ఇవ్వాలో రేపో తెలంగాణ వస్తుందని తెరాస చీఫ్ కెసిఆర్ చెప్పారని ఆయన మాటల ప్రకారం ఇప్పటికే తెలంగాణ వచ్చి ఉండాలని మరి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.
Comments
rayapati sambasiva rao ys jagan k chandrasekhar rao telangana new delhi రాయపాటి సాంబశివ రావు వైయస్ జగన్ కె చంద్రశేఖర రావు తెలంగాణ న్యూఢిల్లీ
English summary
Guntur MP Rayapati Sambasiva Rao suggested YSR Congress Party president YS Jaganmohan Reddy to strengthen his party.
Story first published: Wednesday, October 19, 2011, 16:20 [IST]